ఉత్సాహం గా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 26, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం లోని భారతీయ విద్యా మందిర్ పాఠశాలలో 2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న భారతీయ విద్యా మందిర్ పాఠశాల వ్యవస్థపాకులు పుసలా లింగ గౌడ్ మాట్లాడుతు పాఠశాల లో చదువుకొని వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో వృత్తి కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను అభినందించారు. ఇట్టి కార్యక్రమం లో పాల్గొన్న పూర్వ విద్యర్థులు ఒకరికొక్కరు చిన్న నాటి జ్ఞపకాలు గుర్తు చేసుకొని తమ అనుభవన్నీ పంచుకుని సాంస్కృతిక కార్యక్రమం లో ఆట పాటల్లో ఉత్సాహం గా పాల్గొన్నారు. అనంతరం భారతీయ విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ తో తమ చదవులు నేర్పిన గురువులను సత్కరించారు.
Views: 51
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Jun 2025 06:07:11
గూడూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది...
Comment List