జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు

On

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా […]

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..ధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ