జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు

On

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా […]

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..ధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..