తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్

ప్రధాన కార్యదర్శిగా పోనక వీరస్వామి

On
తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్

జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో

 గూడూరు మండలంలోని తుడుందెబ్బ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్ పోనక వీరస్వామిలనూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బొల్లి సారయ్య పత్రిక ప్రకటనలు తెలిపారు.  ఆదివాసి హక్కుల చట్టాల అమలు కోసం ఎల్లవేళలా పనిచేస్తూ గూడూరు మండలంలోని ఆదివాసి ప్రజలను చైతన్యం చేస్తూ ఆదివాసి ప్రజల సమస్యలను పరిష్కారం దిశ వైపు తుడుందెబ్బ సంఘం బలోపేతానికి పాటుపడాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా ఈసం మల్లికార్జున్ కార్యదర్శిగా తురస నరేష్ లను ఎన్నిక నియమించినట్లు జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య  ప్రకటించడం జరిగింది.మిగతా కోరమును గూడూరు మండలంలోని ప్రతి గ్రామం తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగ ఉపాధి చట్టాల అమలు గురించి వివరిస్తూ చైతన్యం చేస్తూ తదుపరి మండల కోరమును నియమిస్తామని తెలియపరచడం జరిగింది.IMG-20230923-WA0407

Views: 152
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన