కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..

On
కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం పథకాల, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్ లో డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరై  కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, ఉదయ రెడ్డి, డేరంగుల కృష్ణ, శివారెడ్డి ,నాగిరెడ్డి, సాయి, విజయ్, మహేష్ పాల్గొన్నారు.IMG-20230923-WA1478

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి