కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..

On
కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం పథకాల, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్ లో డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరై  కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, ఉదయ రెడ్డి, డేరంగుల కృష్ణ, శివారెడ్డి ,నాగిరెడ్డి, సాయి, విజయ్, మహేష్ పాల్గొన్నారు.IMG-20230923-WA1478

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*