ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమం..
On
ముస్లింలు పవిత్రంగా జరుపుకుంటున్న ఈద్ - మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్. చౌహన్ మౌలాలి మసీదును సందర్శించారు. ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట డిసిపి మల్కాజిగిరి జానకి దరవత్ ఐపీఎస్, ఏసీపీలు, అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List