గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవంలో మంగళవారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుని వద్ద ఏర్పాటుచేసిన లడ్డు వేలం వేసి దక్కించుకున్న పాశం మహిIMG-20231003-WA1096 పాల్ రెడ్డికి ఎమ్మెల్యే లడ్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజ వర్ధన్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి శివశాంత్ రెడ్డి ఎమ్మె లింగస్వామి సీనియర్ జర్నలిస్టు పనుమటి దామోదర్ రెడ్డి బత్తిని పాండు చాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Views: 257
Tags:

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ