గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవంలో మంగళవారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుని వద్ద ఏర్పాటుచేసిన లడ్డు వేలం వేసి దక్కించుకున్న పాశం మహిIMG-20231003-WA1096 పాల్ రెడ్డికి ఎమ్మెల్యే లడ్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజ వర్ధన్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి శివశాంత్ రెడ్డి ఎమ్మె లింగస్వామి సీనియర్ జర్నలిస్టు పనుమటి దామోదర్ రెడ్డి బత్తిని పాండు చాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Views: 313
Tags:

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.