ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

By Khasim
On
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

కొరిశపాడు మండలం, పి. గుడిపాడు గ్రామ సచివాలయం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ & అద్దంకి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  కొరిశపాడు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సభ్యులు,  సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, సచివాలయ మండల ఇంచార్జి లు, వాలెంటీర్స్ మరియు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20231013-WA0530

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ