ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

On
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

కొరిశపాడు మండలం, పి. గుడిపాడు గ్రామ సచివాలయం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ & అద్దంకి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  కొరిశపాడు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సభ్యులు,  సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, సచివాలయ మండల ఇంచార్జి లు, వాలెంటీర్స్ మరియు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20231013-WA0530

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అమరావతి 2.0కు సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 22 వారాల్లో ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ బ్లూప్రింట్! అమరావతి 2.0కు సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 22 వారాల్లో ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ బ్లూప్రింట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరోసారి వేగం పెరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత అర్బన్ ప్లానింగ్ సంస్థ సుర్బానా జురాంగ్ 22 వారాల్లో సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం...
ఇస్రోలో అసలేం జరుగుతోంది? 100 మందికి పైగా శాస్త్రవేత్తల రాజీనామాల వెనుక అసలు కారణం ఇదేనా?
ఒక్క క్లిక్‌తో సౌదీ ట్రిప్.. కొత్త Package Visa సిస్టమ్‌తో వీసా, ఫ్లైట్, హోటల్ అన్నీ ఒకేచోట!
ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. IRCTC బంపర్ టూర్ ప్యాకేజీ.. రైలు, హోటల్, దర్శనం అన్నీ ఒకేచోట!
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్..
పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత?
మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!