పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు

On
పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలిగొండ పోలీసులు ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం రోజున వలిగొండ- తొర్రూరు రోడ్డులో ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ వాహన తనిఖీలలో భాగంగా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన పాక కిష్టయ్య వద్దనుండి 2,38,500 రూపాయలను స్వాధీన పరుచుకుని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ డబ్బులకు సంబంధించిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో అట్టి డబ్బులు భువనగిరి డి టి ఓ ఆఫీస్ కు సమర్పించడం జరిగింది. ఎవరైనా 50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లినట్లయితే వాటికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లవలసిందిగా ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు.

IMG-20231017-WA0697
పట్టుబడిన నగదుతో నిందితుడు
Views: 536
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ
బ్రేకింగ్:- మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం :- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్...
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
గణనాథునికి 108 రకాల నైవేద్యం!
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 
యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు