పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు
On
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలిగొండ పోలీసులు ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం రోజున వలిగొండ- తొర్రూరు రోడ్డులో ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ వాహన తనిఖీలలో భాగంగా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన పాక కిష్టయ్య వద్దనుండి 2,38,500 రూపాయలను స్వాధీన పరుచుకుని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ డబ్బులకు సంబంధించిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో అట్టి డబ్బులు భువనగిరి డి టి ఓ ఆఫీస్ కు సమర్పించడం జరిగింది. ఎవరైనా 50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లినట్లయితే వాటికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లవలసిందిగా ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు.

Views: 535
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List