*జిరో బడ్జెట్ సినిమా'శరపంజరం'ఆదరించండి

సినిమా హీరో మరియు డైరెక్టర్ గట్టు నవీన్

*జిరో బడ్జెట్ సినిమా'శరపంజరం'ఆదరించండి


•నేడే తొర్రూరు రామకృష్ణ థియేటర్ లో విడుదల..
•తెలంగాణలో 60 దియేటర్ లలో రిలీజ్...

 

 శర పంజరం సినిమా జీరో బడ్జెట్ తో రూపొందిన సినిమా.ఈ సినిమా ప్రత్యేకత మన తెలంగాణ పల్లెల్లో ఏవిధమైన సంస్కృతి ఉంటుందో ప్రజలకు తెలియజేయుటకు ఈ సినిమా రూపొందించడం జరిగిందని సినిమా హీరో మరియు డైరెక్టర్ గట్టు నవీన్ అన్నారు.కావున ఈ శర పంజరం సినిమాను అందరూ ఆదరించి సినిమాను హిట్ కొట్టే విధంగా ప్రజలు ఆదరించాలని కోరారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో సినీ నటులు మాట్లాడుతూ... శరపంజరం సినిమా తెరకెక్కించడానికి మేమంతా ఎన్నో కష్టాలు పడి రూపొందించిన శరపంజనం సినిమా దేశంలోనే ఏకైక జీరో బడ్జెట్ సినిమా అని అన్నారు.ఈ శరపంజరం సినిమా దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై టి.గణపతిరెడ్డి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ లయ.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.నేడు విడుదల కబోతున్న శర పంజరం సినిమాలో వరంగల్‌ భాషన్న, ఆనంద్‌ భారతి, జబర్దస్త్‌ వెంకీ, జీవన్‌, రాజమౌళి, మిల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్‌, మేరుగు మల్లేశం గౌడ్‌, కళ్యాణ్‌; మెజీషియన్‌ మానుకోట ప్రసాద్‌, కృష్ణవేణి, ఉదయశ్రీ, రజియ, ఉషా తదితరులు నటిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సినీ నటులు పాల్గొన్నారు.

Views: 30
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్