జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

By Khasim
On
జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం :దద్దాల నారాయణ

జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందిందని ప్రజలందరూ జగన్ అన్నకు అండగా నిలవాలని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ అన్నారు. హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, పెద్ద గొల్లపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దద్దాల నారాయణ యాదవ్ కు హనుమంతునిపాడు మండలం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను నేరుగా అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ దద్దాల నారాయణ యాదవ్ ను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బాలరామి రెడ్డి, మండల కన్వీనర్ ఎక్కంటి శ్రీనివాసుల రెడ్డి, భవనం కృష్ణా రెడ్డి, మద్ది తిరుపతయ్య, గురుప్రసాద్, బాలాజీ, మండల మహిళా అధ్యక్షులు బేబీ, వైస్ ఎంపీపీ శోభా రాణి,సాంబిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక