బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

ముకుమ్మడిగా పార్టీ మారనున్న 20 మాజీ సర్పంచులు...

On
బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

gram_pachayattte21dd9a582d163e8dd15ffd70b582e55పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంగ్టి మండల రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా పాడిన బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న కొద్దో గొప్పో క్యాడర్ ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని లోకల్ లీడర్స్ పార్టీ నియోజకవర్గ నాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని వినికిడి. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామ అధ్యక్షులు , సుమారు 18 నుండి 20 మంది మాజీ సర్పంచులు , నలుగురు ఎంపీటీసీలు , మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు చేరికను గుట్టుచప్పుడు కాకుండా అపర్సషన్ ఆకర్ష్ ను కంగ్టి మండల నికి చెందిన ఒక వ్యక్తి కనుసన్నల్లో జరుగుతున్నట్టు సమాచారం. రేపు మండల కేంద్రంలో జరగబోయే బీజేపీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ , పార్లమెంట్ ఇంచార్జి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Views: 187
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన