ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

On
ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) ఫిబ్రవరి 27 :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు  ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు 2022 ఓట్లకు గాను, 939 ఓట్లు పోల్ కాగా 46.44% శాతం నమోదు చేసుకుంది. తగినంత భద్రత ఏర్పాట్లతో ఎన్నికలు సమగ్రవంతంగా అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయత సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

Views: 48
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు