ఊ అంటావా..ఊహూ అంటావా

On

గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు సెంటర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..