ఊ అంటావా..ఊహూ అంటావా

On

గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు: న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా...
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..