కొత్తపేట్ గ్రామంలో బిఆర్ఎస్ బిగ్ షాక్

On
కొత్తపేట్ గ్రామంలో బిఆర్ఎస్ బిగ్ షాక్

 

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజికవర్గంపెద్ద శంకరం పేట్ మండల పరిధిలోని కొత్త పేట్ గ్రామానికి చెందిన మాజీ విద్య కమిటీ చేర్మెన్ మల్లేశం brs మాజీ ప్రాసిడెంట్ సంగారెడ్డి రమేష్ గోపాల్ సాయిలు గోపాల్ రెడ్డి సాయిలు గార్లలు మీడియా కో ఆర్డినేటర్ విజయ్ ఆధ్వర్యంలో శనివారం రోజు నాగేష్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కె శ్రీనివాస్* గార్లు వీరికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిచ్చారు కార్యక్రమం లో పెద్ద శంకరం పేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు భాను గౌడ్, జహంగీర్ నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్, నారాయణాఖేడ్ నియోజికవర్గం బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు,pacs చైర్మన్ మారుతీ రెడ్డి, గోపాల్, సంగారెడ్డి,pacs డైరక్టర్ లు బస్వారాజ్, నగరత్నం,మాజీ జడ్పీటీసీ చందర్, తుకరం రెడ్డి, కొండల్ రెడ్డి, ఉదయ్ షేట్కార్, సర్దార్ నాయక్, గుత్తి రామేష్,మాజీ ఎంపీటీసీ మారుతీ నాయక్, భక్షిరాం దావీద్, మారుతీ ఇతరులు పాల్గొన్నారు

Views: 19
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం