త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

చౌదరిగుడు గ్రామం స్వర్ణ గిరి కాలనీలో అన్నదానం

On
త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగుడు గ్రామంలో స్వర్ణగిరి కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని సన్నిధిలో మహా అన్నదన్న కార్యక్రమాన్ని చేపట్టారు.

కాలనీ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద స్వామి దాస్, బండ్లగూడ వాణి నాగేష్ గౌడ్, రాడ్డ మల్ల  భోజిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బొమ్మగానీ  శ్రీనివాస్ గౌడ్, కాలనీ పెద్దలు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చింటూ, హరీష్, లక్ష్మణ్, రాజ్, సాయికిరణ్, కౌశిక్భ,రత్, అఖిల్, నిఖిల్, సుధీర్, సోను, వంశీ, కిరణ్ పాల్గొన్నారు.IMG_20230923_211426

Views: 20
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం.. మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్.. రంగారెడ్డి జిల్లా, యాచారం,...
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి