ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

తొరూర్ ఎస్సై  (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్

ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పత్తేపురం స్టేజి వరంగల్ ఖమ్మం రహదారిపై ద్విచక్ర వాహనం AP 09 CE 6132 వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 19 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్ దుర్మరణం మరొక 25 సంవత్సరాల వ్యక్తికి  గాయాలు దగ్గరలోని తొరూరు ఆసుపత్రికి తరలింపు. వీరు నరసింహుల పేట మండల వాసులుగా గుర్తింపు బంజర గ్రామపంచాయతీ పత్ని తండావాసులు భానోత్ బిచ్చ ఏకైక కుమారుడు బానోత్ భరత్ ఇంటర్మీడియట్ సెకండియర్, గాయాలైన వ్యక్తి మృతుడి బావ గుగులోతు రఘు తండ్రి పేరు దేవుజగా గుర్తింపు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది తొరూర్ ఎస్సై  (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్ తెలిపారు.IMG-20240521-WA0082

Views: 34
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.