రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

డిఈ విజయ్, ఎడిఈ కవిత

On
రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.

రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

* డిఈ విజయ్, ఎడి కవిత ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.IMG-20241022-WA0390

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

పొలం దగ్గర పనిచేస్తూ భావుల దగ్గర రైతులు పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అట్టి ప్రమాదాలనూ నివారించేందుకు డిఈ విజయ్ విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పొలంలో ఉన్న మోటార్లను స్టార్టర్లను ఎర్తింగ్  చేసుకొని మోటార్ల కెపాసిటర్లను ఫిట్టింగ్ చేసి ఆటో స్టార్ట్ లను తొలగించాలని డి ఈ విజయ్  కోరినట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగించాలని, అవగాహన లేకపోతే వాటిని తెలుసుకోవాలని డిఈ విజయ్ సిబ్బందిలకు తెలిపారు. కార్యక్రమంలోకార్యక్రమంలో ఏడిఈ కవిత, ఏఈ ప్రణీత్, అమ్ములు, లు సిబ్బంది పాల్గొన్నారు.

Read More నిమోనియాను నివారిద్దాం..

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక