రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

డిఈ విజయ్, ఎడిఈ కవిత

On
రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.

రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

* డిఈ విజయ్, ఎడి కవిత ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.IMG-20241022-WA0390

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

పొలం దగ్గర పనిచేస్తూ భావుల దగ్గర రైతులు పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అట్టి ప్రమాదాలనూ నివారించేందుకు డిఈ విజయ్ విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పొలంలో ఉన్న మోటార్లను స్టార్టర్లను ఎర్తింగ్  చేసుకొని మోటార్ల కెపాసిటర్లను ఫిట్టింగ్ చేసి ఆటో స్టార్ట్ లను తొలగించాలని డి ఈ విజయ్  కోరినట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగించాలని, అవగాహన లేకపోతే వాటిని తెలుసుకోవాలని డిఈ విజయ్ సిబ్బందిలకు తెలిపారు. కార్యక్రమంలోకార్యక్రమంలో ఏడిఈ కవిత, ఏఈ ప్రణీత్, అమ్ములు, లు సిబ్బంది పాల్గొన్నారు.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్