టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్

On
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్

 కొత్తగూడెం(న్యూస్ ఇండియా):జర్నలిస్టు మీడియా యూనియన్(టిజేఎంయు)కొత్తగూడెం మండల అధ్యక్షులుగా బానోత్ రాము నాయక్ ను జిల్లా అధ్యక్షులు కురుమళ్ళ శంకర్, స్టేట్ ఆర్గనైజర్ సెక్రెటరీ కొప్పుల రమేష్  నియమించారు. ఈ సందర్భంగా రామనాయక్ మాట్లాడుతూ.. మండలంలోని విలేకరుల సమస్యలను తన సమస్యలుగా భావిస్తానని ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు రాము నాయక్ ను అభినందించారు.

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’