మళ్లీ కారు రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు

On

హైదరాబాద్ లో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలు రూట్లలో వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్డ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్డును మూసివేయనున్నారు. బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపునకు నో ఎంట్రీ బోర్డు […]

హైదరాబాద్ లో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

పలు రూట్లలో వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్డ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్డును మూసివేయనున్నారు.

బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపునకు నో ఎంట్రీ బోర్డు పెట్టనున్నారు.

Read More ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను కూడా అనుమతించరు.

Read More భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

బీఆర్‌‌కెఆర్‌‌ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్‌ చేస్తారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు