నూతన వినాయక మొబైల్ స్టోర్ ప్రారంభం

On
నూతన వినాయక మొబైల్ స్టోర్ ప్రారంభం

ప్రారంభించిన బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి

హస్తినాపురం బజాజ్ ఫైనాన్స్ ఎదురుగా నందివనపర్తి గ్రామానికి చెందిన చాకలి పార్వతమ్మ అంజయ్య కుమారుడు జగన్ నూతన మొబైల్ షాప్ నూతనంగా ఏర్పాటుచేసిన వినాక వినాయక మొబైల్స్ స్టోర్ ని ఆదివారం బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ప్రజ్వలన చేసి స్టోర్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన మొబైల్స్ సేవలు అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొబైల్ షోరూం యాజమాన్యంతో పాటు నందివనపర్తి కరోబార్ నుకం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక