మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

On
మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు..

రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

IMG-20250625-WA0677
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

ఎల్బీనగర్, జూన్ 25, న్యూస్ ఇండియా ప్రతినిధి: మూడు కోట్ల విలువచేసే ఏనుగు దంతాలను ఎల్బీనగర్ ఎస్వోటీ టీమ్, హయత్ నగర్ అటవీశాఖ అధికారులు ఎల్బీనగర్లో స్వాధీనం చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాచకొండ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఇద్దరు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలు కు వెళ్లి వచ్చారని తర్వాత తొందరగా డబ్బు సంపాదించవచ్చని ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ బస్సులో టీవీ కవర్ లో పెట్టుకుని తీసుకోవచ్చారని ఖచ్చితమైన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటి టీం నిందితున్ని అరెస్టు చేసి ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్):జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం...
సింగరేణి సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..
మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..
అధిక ఫీజులు వసూలుకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలి
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 
త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు