బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు

On

బీమా డబ్బులు కొట్టేయడానికి బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. 40 లక్షల రుపాయలు అప్ననంగా కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. చివరికి అసలు విషయం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. పనీపాటలేకుండా జల్సాగా తిరిగే గులాబ్జానీ బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్సూరెన్స్‌ డబ్బులు నొక్కెయడానికి ఏజెంట్ల సహాయంతో నకిలీ ధృవపత్రాలు సృష్టించాడు. భార్య పోటోలు తీసుకోవడానికి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. […]

బీమా డబ్బులు కొట్టేయడానికి బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. 40 లక్షల రుపాయలు అప్ననంగా కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. చివరికి అసలు విషయం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది.

పనీపాటలేకుండా జల్సాగా తిరిగే గులాబ్జానీ బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్సూరెన్స్‌ డబ్బులు నొక్కెయడానికి ఏజెంట్ల సహాయంతో నకిలీ ధృవపత్రాలు సృష్టించాడు. భార్య పోటోలు తీసుకోవడానికి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఇంటికి వచ్చిన భర్త గులాబ్జానీ బాషాను నిలదీసింది.

భర్త మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో గులాబ్జానీ బాషాను అరెస్ట్‌ చేసిన పోలీసులు… అతనికి సహకరించినవారి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక