పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

On
పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

న్యూస్ ఇండియా తెలుగు,(మార్చ్ 29, నల్గొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్ ):గత 7 సంవత్సరాలుగా పెట్రోలో - డీజిల్ పై డీలర్ల కు కమీషన్ పెంచకపోవటంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని విద్యుత్ చార్జీలు రెట్టింపు అయినాయని , పెట్రోల్ - డీజిల్ పెట్టుబడులు రెట్టింపు అయినాయని , అలాగే బంకులో పనిచేసేవారికి జీతాలు పెరిగాయి అలాగే పెట్రోల్ బంక్ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగి డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే పెట్రోల్ - డీజిల్ పై కమీషన్ పెంచాలని కోరుతూ నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వకుంట్ల విజయ్ కుమార్ రావు,మిట్ట పూర్ణచందర్ రెడ్డి , జయం శ్రీనివాస్ , వేమవరపు నర్సింహులు , బడుగుల నరేందర్ , గజ్జెల శ్రీనివాస్ , భాస్కర్ , విజయలక్ష్మి , నాగయ్య యాదవ్ , విక్రమ్ , శివ , ఆకుల నాగయ్య , రమేష్ , బుద్దా నాగేశ్వరరావు , కొత్తూరు వెంకటేశ్వరరావు , రామ్మోహన్ , సుధీర్ కుమార్ , సునీల్ , లక్ష్మారెడ్డి , నరేష్ , బీరవోలు వెంకట్ రెడ్డి , షేక్ సైదా , వేణు , సి.హెచ్ లక్ష్మినర్సయ్య , శ్రీనివాసరావు , జీ శ్రీనయ్య , శంకర్ తదితర డీలర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Views: 109

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*