ముస్లిం కుటుంబానికి అండగ ఎస్కె ఖాజా పాషా, రాకేష్ దత్త

On
ముస్లిం కుటుంబానికి అండగ ఎస్కె ఖాజా పాషా, రాకేష్ దత్త

ముస్లిం కుటుంబానికి అండగ ఎస్కె ఖాజా పాషా, రాకేష్ దత్త

ఖమ్మం జిల్లా:

ఖమ్మం స్థానిక చర్చి కాంపౌండ్ 22 వ డివిజన్ లో నివాసం ఉంటున్న పేద ముస్లిం కుటుంబానికి చెందిన వారి కూతురు వివాహం నిశ్చయం కావడంతో వారికి ఆర్థిక సహాయం అందించాలని విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ను పాండురంగపురానికి చెందిన ఎస్ కే పాషా కోరారు. స్పందించిన రాకేష్ దత్త ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆ అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త , ఉపేందర్, మహేష్ ఈసుబ్, రామకృష్ణ యువత పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారత దేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు