అదుపుతప్పి వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

16 మంది కూలీలకు గాయాలు

On
అదుపుతప్పి వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్ 25; లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు  చెలక గ్రామపంచాయతీలోని చింతపెటిగూడెం గ్రామానికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు గట్టుమల్ల గ్రామంలో మొక్కజొన్న విత్తన గింజలు నాటేందుకు మంగళవారం వచ్చి తిరుగు ప్రయాణంలో మైలారం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది గాయాల పాలవుగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
IMG-20240625-WA1130

Views: 93
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి