పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

On
పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

 

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

Read More సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

 

6గురు పరారీలో ఉన్నారు

 

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

పేకాట రాయుళ్ల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 12 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్మెర గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమచారాం రావడంతో టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ రైడ్ చేశారు.

వరంగల్, హన్మకొండ, పాలకుర్తికి చెందిన 18 మంది నిందితులు పేకాట ఆడుతుండగా 12 మందిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

నిందితుల నుంచి రూ. 1లక్ష 29 వేల 540 ల నగదు, 12 సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకుని పాలకుర్తి రెండో ఎస్సై లింగారెడ్డి కి అప్పగించారు. 6 గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తాIMG-20241022-WA0599మన్నారు.

Views: 89
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?