పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

By Venkat
On
పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

 

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

 

6గురు పరారీలో ఉన్నారు

Read More మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

 

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

పేకాట రాయుళ్ల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 12 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్మెర గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమచారాం రావడంతో టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ రైడ్ చేశారు.

వరంగల్, హన్మకొండ, పాలకుర్తికి చెందిన 18 మంది నిందితులు పేకాట ఆడుతుండగా 12 మందిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

నిందితుల నుంచి రూ. 1లక్ష 29 వేల 540 ల నగదు, 12 సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకుని పాలకుర్తి రెండో ఎస్సై లింగారెడ్డి కి అప్పగించారు. 6 గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తాIMG-20241022-WA0599మన్నారు.

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..