ఏసీబీకి చిక్కిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్
26000 తీసుకుంటూ ఉండగా దాడి
On
పాల్వంచ (న్యూస్ఇండియా నరేష్) అక్టోబర్ 23: పాల్వంచలో బుధవారం ఏసీబీ దాడిలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 26 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Views: 115
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List