వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

జిల్లాలోని రైతులు అధైర్య పడవద్దు... కో- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

On
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

జిల్లాలోని రైతులు అధైర్య పడవద్దు...

కో- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

IMG-20241114-WA0733
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభిస్తున్న కొ- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 14(న్యూస్ ఇండియా ప్రతినిధి) : జిల్లా రైతులు అధైర్య పడవద్దని అపెక్స్ కో-ఆపరేటివ్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య అన్నాడు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ సత్తయ్య మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఆటంకాలు కడగకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రఘు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..