అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

రోగులకు వరంగా ప్రభుత్వ దావఖాన

On
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 8: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా మారుతుంది. బోలెడు అంత డబ్బులు పోసి ప్రైవేట్ లొ హాస్పిటల్ చూయించుకోలేని నిరుపేదలు ఎందరో.. వారికి బాసటగా నిలుస్తూ, మనో ధైర్యం కల్పిస్తూ  ప్రభుత్వ దావఖాన లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..  ఇటీవల ఎటపాక మండలం బుజ్జిగూడెంకు చెందిన 30 సంవత్సరాల మహిళ రొమ్ము క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ  గత నెల  కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిలోని వైద్యుల సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించి రొమ్ము క్యాన్సర్ గాని నిర్ధారించుకొని,Left breast Modified Radical Mastoidectomy (MRM) అరుదుగా నిర్వహించే శాస్త్ర చికిత్సలో రొమ్ము క్యాన్సర్ చికిత్స ఒకటి కాగా, ఆ మహిళకు ఎడమ పక్క రొమ్ము క్యాన్సర్ ఉండగా, ఆ భాగాన్ని ఆపరేషన్ నిర్వహించి వైద్యులు తొలగించారు . మళ్లీ తిరిగి నేడు  వైద్యులను సంప్రదించగా క్యాన్సర్ సంబంధించి కానీ ఆపరేషన్ సంబంధించి గాని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఓడి , రాంప్రకాష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనేస్తేటిస్ట్ మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ విజయ్ కుమార్, సిబ్బంది స్రవంతి, శిరీష, హేమ, రమేష్ పాల్గొన్నారు.

Views: 340
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్