అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

రోగులకు వరంగా ప్రభుత్వ దావఖాన

On
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 8: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా మారుతుంది. బోలెడు అంత డబ్బులు పోసి ప్రైవేట్ లొ హాస్పిటల్ చూయించుకోలేని నిరుపేదలు ఎందరో.. వారికి బాసటగా నిలుస్తూ, మనో ధైర్యం కల్పిస్తూ  ప్రభుత్వ దావఖాన లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..  ఇటీవల ఎటపాక మండలం బుజ్జిగూడెంకు చెందిన 30 సంవత్సరాల మహిళ రొమ్ము క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ  గత నెల  కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిలోని వైద్యుల సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించి రొమ్ము క్యాన్సర్ గాని నిర్ధారించుకొని,Left breast Modified Radical Mastoidectomy (MRM) అరుదుగా నిర్వహించే శాస్త్ర చికిత్సలో రొమ్ము క్యాన్సర్ చికిత్స ఒకటి కాగా, ఆ మహిళకు ఎడమ పక్క రొమ్ము క్యాన్సర్ ఉండగా, ఆ భాగాన్ని ఆపరేషన్ నిర్వహించి వైద్యులు తొలగించారు . మళ్లీ తిరిగి నేడు  వైద్యులను సంప్రదించగా క్యాన్సర్ సంబంధించి కానీ ఆపరేషన్ సంబంధించి గాని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఓడి , రాంప్రకాష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనేస్తేటిస్ట్ మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ విజయ్ కుమార్, సిబ్బంది స్రవంతి, శిరీష, హేమ, రమేష్ పాల్గొన్నారు.

Views: 339
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..