కృష్ణ మృతి పట్ల ప్రధాని సంతాపం

On

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు […]

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు.

ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ప్రధాని మోదీ తెలుగు భాషలో ట్వీట్ చేశారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*