
కృష్ణ మృతి పట్ల ప్రధాని సంతాపం
తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు […]
తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు.
ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ప్రధాని మోదీ తెలుగు భాషలో ట్వీట్ చేశారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List