వికసించిన తెలుగు పద్మాలు

On

వికసించిన తెలుగు పద్మాలు విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని ఈ ఏడాదికిగాను పద్మ అవార్డులు వరించాయి. 9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు ప్రముఖలు ఉన్నారు. పద్మభూషణ్ గ్రహీతలు . చిన్నజీయర్ స్వామి – ఆధ్యాత్మిక, కమలేష్ డి పటేల్ – ఆధ్మాత్మిక రంగంలో ఇవ్వగా పద్మశ్రీ పొందిన […]

వికసించిన తెలుగు పద్మాలు

విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని ఈ ఏడాదికిగాను పద్మ అవార్డులు వరించాయి.

9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు ప్రముఖలు ఉన్నారు.

పద్మభూషణ్ గ్రహీతలు

. చిన్నజీయర్ స్వామి – ఆధ్యాత్మిక, కమలేష్ డి పటేల్ – ఆధ్మాత్మిక రంగంలో ఇవ్వగా

పద్మశ్రీ పొందిన వారిలో మోదడుగు విజయ్ గుప్తా – సైన్స్ రంగం

పసుపులేటి హనుమంతరావు – వైద్య రంగం, బీ.రామకృష్ణా రెడ్డి – విద్యా సాహిత్యం.

ఏపీలో పద్మ శ్రీ పొందిన వారిలో ఎంఎం కీరవాణి (సంగీతం),కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)

ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య), గణేష్ నాగప్ప (సైన్స్, ఇంజనీరింగ్)

సీవీ రాజు (కళలు), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)

సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ) పద్మశ్రీ పొందారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత