బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరిక

సీనియర్ కాంగ్రేస్ నాయకులు

బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరిక

అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాలువ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు IMG-20230924-WA0165  చింత ఎల్లయ్య, దేవకమ్మ,చింత సైదులు,చింత అనిత,శివకొటి ప్రసాద్,బాసాని యాదగిరి, వారితో పలువురు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పీఏసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క అబ్బయ్య మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మగాని నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Views: 79
Tags:

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ