BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్ నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం

BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్

BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్ నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం

*సీరోల్ లో ప్రచారం*

BSP అభ్యర్థి బులెటిన్

 
BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్IMG-20231104-WA0058  నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.

సీరోల్ నుండి తానంచర్ల కు రెండు ఆటో లలో వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న వారితో మాట్లాడం జరిగింది.

Read More అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....

భూమి లేని పేదలు, రైతు కులీలు రైతు బందు కనీసం 5 వెలు రాని వారికి రైతు బందు ఇచ్చే సమయం లో రైతు కూలీలకు కూడా కనీసం 5 వేలు ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు,

Read More ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

అలాగే రైతు కూలీలకు ESI ప్రభుత్వమే కట్టాలి అని, వారి కోసం ప్రత్యేక వైద్య కేంద్రాలు ఉదయం సాయంత్రం అందుబాటులో ఉంచాలి అని పార్వతి రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.

Read More పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

అలాగే స్థానిక రెండు కాలనీ ల మహిళల తో, శ్వేరో లలో మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ అసెంబ్లీ ఇంచార్జీ ఐనాల పరశు రాములు, జిల్లా ఈ సి మెంబర్ ఎడ్ల శ్రీను గారు పాల్గొన్నారు.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ