*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

మహబూబాబాద్ జిల్లా,
 పాలకుర్తి నియోజకవర్గం;

తొర్రూరు మండలం:

*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

తొర్రూరు మండల కేంద్రంలోని యతి రాజారావు పార్క్ లో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మార్నింగ్ వాక్ చేశారు , గ్రౌండ్లో స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ..  యువకులతో కొద్ది సేపు సరదాగా గడిపారు.. అనంతరం  యువకులతో కలిసి వాలీబాల్ ఆడుతూ వారితో పోటీ పడ్డారు ..
*
మండల నాయకులతో కలిసి పేపర్ చదివారు ..

Read More సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

*టీ కొట్టులో స్వయంగా టీ పెట్టీ మంత్రి ఎర్రబెల్లి కొద్దిసేపు టీ బండి నడిపారు..చాయ్ ఛాయ్ అంటు పట్టణ కేంద్రంలో సందడి చేసి అక్కడివారితో మంత్రి టీ తాగారు..
 అదే సమయంలో మున్సిపాలిటీ సిబ్బందితో మంత్రి మాట్లాడారు ..

Read More ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

*అనంతరం మంత్రి బైక్ పై వెళ్తూ తొర్రూరు పట్టణం కేంద్రం చుట్టూ తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు.... 

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.