ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

On
ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్  స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 27( నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండల పరిధిలోని ఇటుకుల పాడు గ్రామంలో  50 సంవత్సరాల క్రితం మాల కాలనీ ఏర్పడింది.ఈ కాలనీలో బాయ్ ఉండేది. దీని పరిసరాల ప్రాంతాల్లో బండ్లు ఎడ్లు వ్యవసాయ అవసరాలకి ఉపయోగించేవారు. 2007లో గ్రామపంచాయతీగా ఏర్పడింది అప్పటి సర్పంచి మొంజ నాగమ్మ గ్రామ నిధులతో ఆ బాయ్ నీ పూడ్చి వేయడం జరిగింది. 2016లో అక్రమ కు గురైనది అని తెలియజేశారు. రేఖల సుందరయ్య అనే వ్యక్తి భూమి ఆక్రమించుకొని చుట్టూ పారి గోడ తిప్పడం జరిగింది. మా ఊరిలో ఉన్నటువంటి మా కుల సంఘాలతో చర్చించిన తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులకు కొంత టైం కావాలని చెప్పారు. ఒక వ్యక్తి వల్ల దాదాపు 70 మాల కుటుంబాలు బాధపడుతున్నాయి. హైకోర్టులో కేస్ తీపు రాకముందుకే అక్రమంగా గోడ కట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని మాల సంఘం అభ్యర్థులు చెప్పారు.

Views: 61

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు