ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

On
ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్  స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 27( నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండల పరిధిలోని ఇటుకుల పాడు గ్రామంలో  50 సంవత్సరాల క్రితం మాల కాలనీ ఏర్పడింది.ఈ కాలనీలో బాయ్ ఉండేది. దీని పరిసరాల ప్రాంతాల్లో బండ్లు ఎడ్లు వ్యవసాయ అవసరాలకి ఉపయోగించేవారు. 2007లో గ్రామపంచాయతీగా ఏర్పడింది అప్పటి సర్పంచి మొంజ నాగమ్మ గ్రామ నిధులతో ఆ బాయ్ నీ పూడ్చి వేయడం జరిగింది. 2016లో అక్రమ కు గురైనది అని తెలియజేశారు. రేఖల సుందరయ్య అనే వ్యక్తి భూమి ఆక్రమించుకొని చుట్టూ పారి గోడ తిప్పడం జరిగింది. మా ఊరిలో ఉన్నటువంటి మా కుల సంఘాలతో చర్చించిన తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులకు కొంత టైం కావాలని చెప్పారు. ఒక వ్యక్తి వల్ల దాదాపు 70 మాల కుటుంబాలు బాధపడుతున్నాయి. హైకోర్టులో కేస్ తీపు రాకముందుకే అక్రమంగా గోడ కట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని మాల సంఘం అభ్యర్థులు చెప్పారు.

Views: 61

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.