అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

కేక్ కట్ చేసిన ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ

On
అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

WhatsApp Image 2023-12-20 at 1.42.38 PM

అభిమానం ఉప్పొంగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే ఇంకా ఒక్కరోజు ఉండగానే అభిమానులు మందస్తు వేడుకలు జరిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన జగన్ అడ్వాన్స్ బర్త్ డే వేడుకలకు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అధ్యక్షత వహించారు.  అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు జగనే అని ఈ సందర్భంగా అమ్మాజీ  అన్నారు. అందుకే ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని  చెప్పారు. జగన్ బర్త్ డే  సందర్భంగా 2000 మందికి పైగా అన్నదానం 1000 మందికి పైగా వస్త్ర దానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 103

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

  ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్! ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర. ఒకే ప్యాకేజీలో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్, ఎల్లోరా గుహల...
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా సగానికి సగం ఢమాల్!
సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన
మందులు కాదు.. ఆహారమే ఔషధం! గట్ హెల్త్ బాగుంటే సగం వ్యాధులు దూరం