అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

కేక్ కట్ చేసిన ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ

On
అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే  వేడుకలు

WhatsApp Image 2023-12-20 at 1.42.38 PM

అభిమానం ఉప్పొంగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే ఇంకా ఒక్కరోజు ఉండగానే అభిమానులు మందస్తు వేడుకలు జరిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన జగన్ అడ్వాన్స్ బర్త్ డే వేడుకలకు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అధ్యక్షత వహించారు.  అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు జగనే అని ఈ సందర్భంగా అమ్మాజీ  అన్నారు. అందుకే ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని  చెప్పారు. జగన్ బర్త్ డే  సందర్భంగా 2000 మందికి పైగా అన్నదానం 1000 మందికి పైగా వస్త్ర దానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 101

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్