రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
On
*రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు*
సోమవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.
Views: 49
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 18:09:32
పలు సమస్యలపై పత్రిక ప్రకటనలో మాట్లాడుతున్న సిపిఐ మండల కార్యదర్శి వీరేష్...
Comment List