పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం
కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్ మరియు కానిస్టేబుల్ రవీందర్ కు తీవ్ర గాయాలు
By Ranjith
On
యువకుడిని హుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించిన సిఐ మహేందర్ కానిస్టేబుల్ రాజు,
న్యూస్ ఇండియా తెలుగు పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఘణపురం రంజిత్ కుమార్ అక్టోబర్ 18,
జనగాం జిల్లా:
పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మ హత్యా యత్నం పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యం అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక(20) కుటుంబ సమస్యలతో గొడవలు విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆవేదంతో పెట్రోల్ పోసుకొని అగాయత్యం
*కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు గాయాలు*
Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 290
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List