హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....

On
హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....IMG-20241210-WA0434

ఎల్బీనగర్, డిసెంబర్ 10 న్యూస్ ఇండియా ప్రతినిధి...

ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని పవిత్రమైన అయ్యప్ప దేవాలయంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించి సీ.సీ కెమెరాలకు తన ఆనవాళ్లు కనపడకుండా మరయు తన ముఖచిత్రం కనపడకుండా మాస్కు, చేతులకు గ్లౌస్ ధరించి ఆలయంలోకి ప్రవేశించి సుమారు రాత్రి 12 గంటల సమయం నుండి రెండు గంటల వరకు గుడిలోనే ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి స్పందించి అక్కడికి చేరుకొని సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. దొంగలు గుడిలోనికి వెనకాల నుంచి ప్రవేశించారని గుర్తించారు. హుండీలోని డబ్బులను దొంగిలించాలని  ప్రయత్నించాడు అన్నట్లు (పోలీస్ క్లూస్ టీం) వారు అనుమానిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అడిషనల్ ఏసిపి కోటేశ్వరరావు, ఎల్బీనగర్ సి.ఐ, ఎస్.ఐ లు స్పందించారు.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..