లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

పగలు రాత్రి తేడా లేకుండా తొలకాలు

On
లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

మాజీ ప్రజా ప్రతినిధి అండదండలతో దందా..

లక్ష్మీదేవిపల్లి (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 26: భూగర్భ జలాలు అడుగంటుతున్న, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న, పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు.లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం వాగు నుంచి జోరుగా ఇసుక దందా నడుస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తోలకాలు జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టింపు లేకుండా పోయింది. ఇంత బహిరంగంగా అంతా మా ఇష్టం అంటూ ఈ ఇసుక దందా జరుగుతుందంటే స్థానిక మాజీ ప్రజాప్రతినిది అండ దండలు పుష్కలంగా ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఇసుక తోలకాలు జరుపుతున్నారు. ఈ ఇసుక ట్రాక్టర్లు డ్రైవర్లు కుడా అతివేగంగా ట్రాక్టర్లు నడపడంతో స్థానికులు ఒకింత భయాందోళనకు  గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Views: 59
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..