ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

On
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

IMG-20250402-WA1308
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

*ఎల్బీనగర్, ఏప్రిల్ 02 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి రెడ్డి అన్నారు. రాత్రి సమయంలో బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వచ్చే రోగులకు సరిగ్గా వైద్యం అందిస్తున్నారా లేదా అని, అత్యవసర సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేరు అని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రోగుల ఆహార విషయంలో, చికిత్స ప్రక్రియలో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని అక్కడున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో వచ్చే పేషంట్ల కు ఇబ్బందులు కలగకుండా మెరుగైన చికిత్సను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మూత్రశాలలు శుభ్రపరుచుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సిస్టర్ సంధ్య తదితరులు ఉన్నారు.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..