దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

On
దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

పేద Screenshot_20250412_110429~2 ప్రజలకు దివీస్ ల్యాబరేటరి వారు చేపడుతున్న సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకొండ గ్రామంలో దివిస్ ల్యాబరేటిస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 5,36,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు, చేసిన వాటర్ ప్లాట్ ను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దివిస్ సంస్థ వారు ఈ ప్రాంత గ్రామాలలోని పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, వేములకొండ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు దీవిస్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి అనంత రెడ్డి, పాశం సత్తిరెడ్డి, కేసిరెడ్డి నీరజ వెంకటేశ్వర రెడ్డి పులిపలుపుల రాములు, ఎస్.కె రసూల్, దివిస్ సంస్థ ప్రతినిధి సాయి కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక