దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

On
దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

పేద Screenshot_20250412_110429~2 ప్రజలకు దివీస్ ల్యాబరేటరి వారు చేపడుతున్న సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకొండ గ్రామంలో దివిస్ ల్యాబరేటిస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 5,36,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు, చేసిన వాటర్ ప్లాట్ ను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దివిస్ సంస్థ వారు ఈ ప్రాంత గ్రామాలలోని పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, వేములకొండ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు దీవిస్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి అనంత రెడ్డి, పాశం సత్తిరెడ్డి, కేసిరెడ్డి నీరజ వెంకటేశ్వర రెడ్డి పులిపలుపుల రాములు, ఎస్.కె రసూల్, దివిస్ సంస్థ ప్రతినిధి సాయి కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్