ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

On
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆపరేషన్ సింధూర్ ను ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర స్వాగతించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల సంస్థల స్టావారాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా దాడులు చేసి ఉగ్ర వాద స్టావారలను నెల మట్టం చేయడాన్ని స్వాగతిస్తున్నాం అని, రాబోయే రోజుల్లో సైన్యం తీసుకునే చర్యలకు భారత పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఇటీవల పహాల్గం లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని యావత్ దేశం ఖండించింది ఇలాంటి దాడులు భవిష్యత్తు లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్తాన్ ఉగవాదులను అడ్డం పెట్టుకొని భారత దేశంలో అశాంతి, అణిచ్చిత్తి చేసే కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని, లేకుంటే భారత ప్రభుత్వం, సైన్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకుంటుందని హేచ్చరించారు. పాకిస్తాన్  భారత దేశం పై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను, దురగాతలను అంతం చేయడానికి భారత ప్రభుత్వం సైన్యం తీసుకునే చర్యలకు భారత పౌరుల మద్దతు  ఉంటుందని అన్నారు.WhatsApp_Image_2025-05-08_at_2.11.41_PM-removebg-preview

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..