కంపించిన భూమి..!

On

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు. అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది.

దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు.

అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..