మానవత్వం.... చాటుకున్నా ఎంపీ
By JHARAPPA
On
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. ఈ రోజు నిజాంసాగర్ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైతున్నా సమయం లో మార్గం మధ్యలో శంకరంపేట్ వద్ద కానిస్టేబుల్ రవి కి ఆక్సిడెంట్ జరిగింది ఆక్సిడెంట్ చూసిన ఎంపీ బీబీ పాటిల్ తన కారుని అపి ప్రమాద సంఘటన దగ్గరికి వెళ్ళిరు వెంటనే ఎస్పీ, డిఎస్పీ మరియు స్థానిక ఎస్ఐ కు సమాచారం అందించరు యాక్సిడెంట్ కు గురైన రవికి ఎంపీ దగ్గరుండి అంబులెన్స్ లో ఆసుపత్రి కి తరలిచారు. డాక్టర్ల తో మాట్లాడి నాణమైన వైద్యం అందించాలని ఆశించారు.
Views: 80
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List