పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ఎనక్పల్లి గ్రామనికి చెందిన రైతు బిడ్డ హైబతి పీటర్ పోలీస్ కొలువు సాధించాడు. మొన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో వ్యవసాయ కూలీలైన సిద్రం-శాంతమ్మ దంపతుల పెద్ద కుమారుడు అయినా హైబతి పీటర్ ఏఆర్ పోలీస్ ఉద్యోగం సాధించి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందుతున్నాడు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వం ఉద్యోగం సాధించడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Views: 453
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List