పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ఎనక్పల్లి గ్రామనికి చెందిన రైతు బిడ్డ హైబతి పీటర్ పోలీస్ కొలువు సాధించాడు. మొన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో వ్యవసాయ కూలీలైన సిద్రం-శాంతమ్మ దంపతుల పెద్ద కుమారుడు అయినా హైబతి పీటర్ ఏఆర్ పోలీస్ ఉద్యోగం సాధించి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందుతున్నాడు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వం ఉద్యోగం సాధించడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Views: 453
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List